భారత్ కు చెందిన జాస్మిన్ లంబోరియా అద్భుత ప్రదర్శనతో 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 57 కిలోల విభాగంలో బంగారు పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె ఫైనల్ మ్యాచ్లో పోలాండ్కు చెందిన జూలియా సెరెమెటాను స్ప్లిట్ డెసిషన్ ద్వారా ఓడించింది. ఈ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ఇది తొలి బంగారు పతకం. జూలియా సెరెమెటా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని గెలుచుకుంది. Also Read:IND vs PAK: నేడు ఆసియా కప్లో హై…
ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. అయితే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాకు ఇంతటి…