ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 81 కేజీల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం సాధించి భారత్కు రెండో బంగారు పతకాన్ని అందించింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో భారత బాక్సర్ల పంచ్ అదురుతోంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఫైనల్స్లో సావీటీ బూరా , నీతూ ఘాఘస్ ఈరోజు ఆడుతున్నారు.