Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….
- అనంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్..
- 205 మంది ఇండియన్స్ బహిష్కరణ..
- యూఎస్ ఆర్మీ విమానంలో ఇంటికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
Read Also: White onion, red onion: తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ..ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా !
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
తాజాగా, యూఎస్ నుంచి 205 మంది భారతీయులను బహిష్కరించారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మమది భారతీయలతో కూడిన యూఎస్ మిలిటరీ C-17 విమానం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అమెరికాలోని అక్రమ భారతీయులను తీసుకువచ్చే మొదటి విమానం ఇదే కావచ్చు. ఆ తర్వాత కూడా దశల వారీగా అక్రమ భారతీయులను యూఎస్ నుంచి ఇండియాకు పంపించనున్నారు. పంజాబ్లోని అమృత్సర్కి ఈ విమానం రాబోతోంది. దీనికి ముందు ఇంధనం నింపుకునేందుకు జర్మనీలోని రామ్స్టెయిన్లో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యిర్ ఫోర్స్ సి-17లో 205 మందికి కేవలం ఒకే టాయిలెట్ ఉంది. గతంలో గ్వాటెమాల, పెరూ, హోండూరాస్ దేశాలకు చెందిన వారిని ఇలాగే విమానాల్లో వారి దేశాలకు తరలించారు.
ఇదిలా ఉంటే, చట్టవిరుద్ధంగా యూఎస్లో ఉంటున్న భారతీయలను తీసుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. అక్రమ భారతీయ వలసదారులను తిరిగి తీసుకునే విషయంలో భారతదేశం “సరైనది చేస్తుంది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం.. 18,000 మంది ఇల్లీగల్గా ఉంటున్న భారతీయులను గుర్తించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!