Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….
- అనంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్..
- 205 మంది ఇండియన్స్ బహిష్కరణ..
- యూఎస్ ఆర్మీ విమానంలో ఇంటికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
Read Also: White onion, red onion: తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ..ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా !
Also Read
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- 2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Dinner Foods: ఆరోగ్యకరమైనవే.. అయినా రాత్రిపూట ఇవి తినొద్దు.. వైద్యుల హెచ్చరిక..
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
తాజాగా, యూఎస్ నుంచి 205 మంది భారతీయులను బహిష్కరించారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మమది భారతీయలతో కూడిన యూఎస్ మిలిటరీ C-17 విమానం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అమెరికాలోని అక్రమ భారతీయులను తీసుకువచ్చే మొదటి విమానం ఇదే కావచ్చు. ఆ తర్వాత కూడా దశల వారీగా అక్రమ భారతీయులను యూఎస్ నుంచి ఇండియాకు పంపించనున్నారు. పంజాబ్లోని అమృత్సర్కి ఈ విమానం రాబోతోంది. దీనికి ముందు ఇంధనం నింపుకునేందుకు జర్మనీలోని రామ్స్టెయిన్లో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యిర్ ఫోర్స్ సి-17లో 205 మందికి కేవలం ఒకే టాయిలెట్ ఉంది. గతంలో గ్వాటెమాల, పెరూ, హోండూరాస్ దేశాలకు చెందిన వారిని ఇలాగే విమానాల్లో వారి దేశాలకు తరలించారు.
ఇదిలా ఉంటే, చట్టవిరుద్ధంగా యూఎస్లో ఉంటున్న భారతీయలను తీసుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. అక్రమ భారతీయ వలసదారులను తిరిగి తీసుకునే విషయంలో భారతదేశం “సరైనది చేస్తుంది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం.. 18,000 మంది ఇల్లీగల్గా ఉంటున్న భారతీయులను గుర్తించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Dinner Foods: ఆరోగ్యకరమైనవే.. అయినా రాత్రిపూట ఇవి తినొద్దు.. వైద్యుల హెచ్చరిక..
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!