NGT: పంజాబ్లో 53.87 టన్నుల వ్యర్థాలు.. ప్రభుత్వానికి రూ.1026 కోట్ల జరిమానా!
- పంజాబ్ ప్రభుత్వానికి షాక్
- రూ.1026 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
- పంజాబ్లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పంజాబ్లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఈ వ్యర్థాలు 66.66 లక్షల టన్నులు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించగలిగిందని ఎన్జిటి మందలించింది.
READ MORE: Mamata banerjee: ప్రధాని మోడీకి సీఎం మమత లేఖ.. ఏం డిమాండ్ చేశారంటే..!
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
పంజాబ్లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించగలిగింది. పనులు ఇదే వేగంతో కొనసాగితే 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పారవేసేందుకు 10 ఏళ్లు పడుతుందని ఎన్జీటీ పేర్కొంది. అదే సమయంలో.. రింగ్-ఫెన్సుడ్ ఖాతా సృష్టికి సంబంధించి 2022 సంవత్సరపు ఆర్డర్ను అనుసరించడంలో ప్రధాన కార్యదర్శి విఫలమయ్యారని ఎన్జీటీ తన కొత్త ఉత్తర్వులలో పేర్కొంది. 2022లో రూ.2080 కోట్లు ఇవ్వాలని ఆదేశించారని, దానిని ప్రధాన కార్యదర్శి పాటించలేదని తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని వివరించింది. ఎన్జీటీ చట్టం 2010లోని సెక్షన్ 26 ప్రకారం ఆర్డర్ను ఉల్లంఘించడం, ఆర్డర్ను పాటించకపోవడం నేరమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 27న జరగనుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!