Nama Nageswara Rao: పార్లమెంట్ చర్చలో మా సక్సెస్.. కేంద్రం ఫెయిల్యూర్ పై మాట్లాడుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా లోక్ సభలో బీఆర్ఎస్ మాట్లాడుతుందని అని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని బీఆర్ఎస్ కూడా ఇచ్చింది.. కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు చెప్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణకు న్యాయ పరంగా రావాల్సిన ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ నుంచి రాలేదు అని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మాది ప్రజల కూటమి.. మాది పేదల కూటమి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నామన్నారు.
Read Also: Pushpa 2 : వైరల్ అవుతున్న ఫాహద్ ఫాసిల్ లుక్..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇవాళ( మంగళవారం ) పార్లమెంట్ చర్చలో మా సక్సెస్.. కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ పై మాట్లాడుతామని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సర్కార్ ప్రవర్తిస్తున్న తీరుపై పార్లమెంట్ సాక్షిగానే నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్ వ్యవసారిస్తున్న విధానంపై ప్రశ్నిస్తామని నామా అన్నారు.
Read Also: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్ గాంధీ ప్రసంగం ఉత్కంఠ
అయితే, నేడు పార్లమెంట్ లో మోడీ సర్కార్ పై విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దానిపై కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ చర్చ ప్రారంభిస్తాడని ఆ పార్టీ నేతలు తెలియజేశారు. ఇక, అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన చర్చలో తాము పాల్గొంటామని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తొసిపుచ్చాడని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. చూడాలి.. అవిశ్వాస తీర్మానం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!