MSD: థాయ్లాండ్లో ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి.. కూతురు ముందే..!
- తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎంఎస్ ధోనీ
- ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లిన ఎంఎస్డీ
- బీచ్లో తన కూతురు ముందు ఎంజాయ్ చేస్తున్న ధోనీ
- ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. తమ పిల్లలకు నచ్చే విధంగా మార్చుకుని పిల్లలను అలరిస్తుంటారు. పిల్లల సంతోషం కోసం ఏదీ చేయడానికైనా వెనుకాడరు పేరెంట్స్.. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ కూడా తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లారు. అక్కడ ఫుటెక్లోని బీచ్లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
శనివారం జీవా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో బీచ్ ఫోటోలు, వీడియో షేర్ చేసింది. బీచ్లో ధోనీ, జీవా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. జీవా ఒడ్డున నిలబడి ఉండగా, ధోనీ నీటిలోకి దూకుతున్నాడు. కాగా.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. “ధోని తన కూతురితో కలిసి బీచ్లో ఒక అందమైన రోజును ఆస్వాదిస్తున్నాడు. వాట్ ఎ లవ్లీ పిక్చర్.’’, ‘‘ఐపీఎల్ వేలానికి ముందు ధోనీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉంచుకుంది. అలాగే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!