MSD: థాయ్లాండ్లో ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి.. కూతురు ముందే..!
- తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎంఎస్ ధోనీ
- ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లిన ఎంఎస్డీ
- బీచ్లో తన కూతురు ముందు ఎంజాయ్ చేస్తున్న ధోనీ
- ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్.
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. తమ పిల్లలకు నచ్చే విధంగా మార్చుకుని పిల్లలను అలరిస్తుంటారు. పిల్లల సంతోషం కోసం ఏదీ చేయడానికైనా వెనుకాడరు పేరెంట్స్.. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ కూడా తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లారు. అక్కడ ఫుటెక్లోని బీచ్లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
శనివారం జీవా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో బీచ్ ఫోటోలు, వీడియో షేర్ చేసింది. బీచ్లో ధోనీ, జీవా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. జీవా ఒడ్డున నిలబడి ఉండగా, ధోనీ నీటిలోకి దూకుతున్నాడు. కాగా.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. “ధోని తన కూతురితో కలిసి బీచ్లో ఒక అందమైన రోజును ఆస్వాదిస్తున్నాడు. వాట్ ఎ లవ్లీ పిక్చర్.’’, ‘‘ఐపీఎల్ వేలానికి ముందు ధోనీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉంచుకుంది. అలాగే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!