MSD: థాయ్లాండ్లో ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి.. కూతురు ముందే..!
- తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎంఎస్ ధోనీ
- ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లిన ఎంఎస్డీ
- బీచ్లో తన కూతురు ముందు ఎంజాయ్ చేస్తున్న ధోనీ
- ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. తమ పిల్లలకు నచ్చే విధంగా మార్చుకుని పిల్లలను అలరిస్తుంటారు. పిల్లల సంతోషం కోసం ఏదీ చేయడానికైనా వెనుకాడరు పేరెంట్స్.. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ కూడా తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లారు. అక్కడ ఫుటెక్లోని బీచ్లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
శనివారం జీవా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో బీచ్ ఫోటోలు, వీడియో షేర్ చేసింది. బీచ్లో ధోనీ, జీవా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. జీవా ఒడ్డున నిలబడి ఉండగా, ధోనీ నీటిలోకి దూకుతున్నాడు. కాగా.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. “ధోని తన కూతురితో కలిసి బీచ్లో ఒక అందమైన రోజును ఆస్వాదిస్తున్నాడు. వాట్ ఎ లవ్లీ పిక్చర్.’’, ‘‘ఐపీఎల్ వేలానికి ముందు ధోనీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉంచుకుంది. అలాగే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!