MP K.Laxman : ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది
ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొట్ట గూటి కోసం 30 సంవత్సరాలుగా ఢిల్లీలో పనులు చేసుకుంటున్నారని, ఢిల్లీలో బీసీ సర్టిఫికెట్ పొందాలంటే కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందని ఆయన మండిపడ్డారు. 1993 నుంచి ఢిల్లీలో ఉంటే మాత్రమే బీసీ సర్టిఫికెట్ ఇస్తామని షరతులు పెట్టిందని, ఢిల్లీలో కోటి యాభై లక్షల మంది బీసీలు ఉన్నారని ఆయన వెల్లడించారు. బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల స్కూళ్లలో, ఉద్యోగాల్లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
Also Read : Prashanth Varma: క్రియేటివ్ డైరెక్టర్ కథతో ఘట్టమనేని ఫ్యామిలీ హీరో
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలో పీజీ కాలేజీలో రిజర్వేషన్లు ఇచ్చారని, కానీ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం వల్ల బీసీలు రిజర్వేషన్ పొందే అవకాశం లేదని ఆయన ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభుత్వంలో అధికారులకు వచ్చాక షరతులు తీసివేస్తామని హామీ ఇచ్చారని, తొమ్మిది సంవత్సరాలు ఢిల్లీలో కేజీలు వారి ప్రభుత్వం ఉన్న ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ కేంద్రమంత్రులు చాలామంది ఉన్నారని, ప్రధానమంత్రి మోడీ బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. పార్లమెంట్లో ఏ అంశాలపై అయినా చర్చకు సిద్ధమని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చ జరపకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : tack in Hyderabad: హైదరాబాద్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఎన్ఐఏ రిపోర్టులో వెల్లడి..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో