PM MODI : వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ, జనసేన. బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగలం బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఇకపోతే సభలో కొందరు యువకులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.
ALSO READ: Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
కొందరు టీడీపీ అభిమానులు సభలో ఏర్పాటుచేసిన లైట్ పోల్స్ పైకి ఎక్కడంతో మోడీ ఆగ్రహించారు. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. దానిని ఆపి మరీ లైట్ పోల్స్ పైకి ఎక్కిన కార్యకర్తలతో ప్రధాని మోడీ వారించారు. ‘ తమకోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణాలు మాకు చాలా విలువైనవి’ అంటూ వారిని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ స్వయంగా చెబుతున్న గాని అభిమానులు వినక పోవడంతో ముందుగా వారిని కిందకి దించాలంటూ ప్రధాని పోలీసులకు సూచించారు.
ALSO READ: Viral Video: దేవుడా.. ఓ మొసలిని మరో మొసలి ఇలా తినేస్తుందేంటో..?!
ఈ వేదిక సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రము అప్పుల ఊబిలో నలిగిపోతుందని.. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్ర మోడీ రాక బలాన్ని తెచ్చిందని చెప్పుకొచ్చాడు. మరోసారి ప్రధానమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం అంటూ తెలియజేశాడు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మొదలైన పొత్తు మరోసారి బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకుపోతున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ అమరావతికి అండగా ఉండాలని చెప్పేందుకు ఆయన ఇక్కడికి వచ్చారని తెలిపారు.
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!