Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Niranjan Reddy About Dalit Bandhu

Minister Niranjan Reddy : రాష్ట్రంలో భూమిలేని వారు దళితులు ఎక్కువగా ఉన్నారు

NTV Telugu Twitter
Published Date :October 3, 2022 , 6:16 pm
By Gogikar Sai Krishna
Minister Niranjan Reddy : రాష్ట్రంలో భూమిలేని వారు దళితులు ఎక్కువగా ఉన్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు లబ్దిపొందేందుకు అందరూ హక్కు దారులన్నారు. దళితులకు లబ్ది చేకూరలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఆలోచించి దళిత బంధు పథకం ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వ్యవసాయ రంగం మీద ఆధారపడి రైతులు జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో భూమిలేని వారు దళితులు ఎక్కువగా ఉన్నారన్నా మంత్రి నిరంజన్‌ రెడ్డి.. దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు.

 

మన రాష్ట్రంలో నాలుగు మండలాల్లో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టులో చారకొండ మండలం ఒకటి అని ఆయన వెల్లడించారు. చారకొండ మండలంలో 1,707 కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అవలంబిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • cm kcr
  • Dalit Badhu
  • latest news

తాజావార్తలు

  • Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

  • MP Kesineni Nani: కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా

  • PM Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం పంపించారు.. ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ

  • Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి, ఇద్దరు గాయాలు..!

  • Pooja Hegde : విజయం కోసం కాస్త ఓపిక పట్టాలి..

ట్రెండింగ్‌

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions