KTR : రిపోర్టర్ పై మంత్రి కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే ఈ ఇష్యూపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి వెనుక ఎవరున్న వదిలే ప్రస్తక్తి లేదని కేసీఆర్ సూచించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డితో పాటు ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని, పేపర్ లీకేజ్ లో ఐటీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read : Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. యువతకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత కనీస అవగాహన ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్ ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ఐటీమంత్రిని బర్తరఫ్ చేయాలని అంటారు.. మరోకరు తనను శిక్షించాలని అంటున్నారు.. అసలు మీకు ఐటీ డిపార్ట్మెంట్ మీద కనీస అవగాహన ఉందాని ప్రతి పక్ష పార్టీలకు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : Sleeping Disorder: సరిగా నిద్రపోవడం లేదా? అయితే ఈ రిస్క్ తప్పదు
అయితే ఈ ప్రెస్ మీట్ జరగుతున్న తరుణంలో ఓ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా అడ్డుపడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని కేటీఆర్ అన్నారు. చెప్పే వరకు వినాలని విలేకర్ తో మంత్రి కేటీఆర్ వారించారు. నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది అని ఐటీ మంత్రి తెలిపారు. మీకు ఎలాంటి అధికారం ఉందని రిపోర్టర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల వాయిస్ అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో ఇలాంటి పనికిమానిలిన మాటలు ఆపాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. మీడియాకు కూడా కొంత బాధ్యత ఉంది.. మీరు ఫోర్త్ ఎస్టేట్.. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా పిలవడబడుతుంది. కావునా బాధ్యతరహితంగా చేయకండి అంటూ కేటీఆర్ తెలిపారు. ఎవరో ఏదో చెప్పారని ఇలాంటి ప్రశ్నలు వేయకుడదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!