KTR : రిపోర్టర్ పై మంత్రి కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే ఈ ఇష్యూపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి వెనుక ఎవరున్న వదిలే ప్రస్తక్తి లేదని కేసీఆర్ సూచించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డితో పాటు ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని, పేపర్ లీకేజ్ లో ఐటీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read : Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. యువతకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత కనీస అవగాహన ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్ ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ఐటీమంత్రిని బర్తరఫ్ చేయాలని అంటారు.. మరోకరు తనను శిక్షించాలని అంటున్నారు.. అసలు మీకు ఐటీ డిపార్ట్మెంట్ మీద కనీస అవగాహన ఉందాని ప్రతి పక్ష పార్టీలకు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : Sleeping Disorder: సరిగా నిద్రపోవడం లేదా? అయితే ఈ రిస్క్ తప్పదు
అయితే ఈ ప్రెస్ మీట్ జరగుతున్న తరుణంలో ఓ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా అడ్డుపడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని కేటీఆర్ అన్నారు. చెప్పే వరకు వినాలని విలేకర్ తో మంత్రి కేటీఆర్ వారించారు. నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది అని ఐటీ మంత్రి తెలిపారు. మీకు ఎలాంటి అధికారం ఉందని రిపోర్టర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల వాయిస్ అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో ఇలాంటి పనికిమానిలిన మాటలు ఆపాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. మీడియాకు కూడా కొంత బాధ్యత ఉంది.. మీరు ఫోర్త్ ఎస్టేట్.. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా పిలవడబడుతుంది. కావునా బాధ్యతరహితంగా చేయకండి అంటూ కేటీఆర్ తెలిపారు. ఎవరో ఏదో చెప్పారని ఇలాంటి ప్రశ్నలు వేయకుడదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!