Kishan Reddy: విదేశీ పెట్టుబడులకు మనమే గమ్యస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). రోజ్ గార్ యోజన కింద ఉద్యోగాలు పొందిన యువతీ, యువకులకు నియామక పత్రాలు అందజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాన మంత్రి నిర్వహిస్తున్న రోజ్ గార్ వర్చ్యువల్ మీటింగ్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. జీ-20దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు లభించింది. ప్రపంచ స్థాయి నాయకత్వం, పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తున్నారు. ఇది మనకు మంచి అవకాశం. కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన యువకులు దేశం కోసం శక్తియుక్తులు ఖర్చు పెట్టాలి..కరోనా కంటే ముందు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యాక్సిన్ కోసం విమానాల వైపు ఎదురు చూసే పరిస్థితి ఉండేదన్నారు.
Read Also: Multani mitti Face Beauty: అందమైన ముఖం కోసం సింపుల్ చిట్కా
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
కరోనాకు వ్యాక్సిన్ ను అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. భారతదేశం ఇప్పుడు పెట్టుబడులు గమ్య స్థానంగా మారింది. భారత యువకులు తమ మేథస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి యువత ఎదగాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఈ 8ఏళ్ళలోనే జాతీయ రహదారుల అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పర్యటనలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకున్నారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది.
శాకుంతల ఆడిటోరియంలోకి మంత్రితో కలిసి వెళ్లే సమయంలో ఘటన జరిగింది. మమ్మల్ని తోసేస్తారా….అంటూ సిఐఏస్ఎఫ్ సిబ్బందిపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వచ్చి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ ను లోపలికి తీసుకుని వెళ్ళారు కిషన్ రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. పరవాడకు చెందిన పలువురు సిపిఎం నాయకులు గృహ నిర్భంధం చేశారు పోలీసులు.
Read Also: Students Struggle For Bus: బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు.. ఉద్రిక్తత
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!