Kakani Govardhan Reddy: టీడీపీ హయాంలో అభివృద్ది పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మంత్రి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలతో పాటు అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. తుఫాను వల్ల పలు ప్రాంతాల్లో జిల్లాలో పలుచోట్ల నారుమళ్లు నీట మునిగాయని.. రైతులకు సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నామన్నారు.
Read Also: AP High Court: నిధుల మళ్లింపు కేసు.. టీటీడీ, తిరుపతి కార్పొరేషన్కి హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని సోమిరెడ్డి నానా హడావిడి చేశారని.. వాటాలకు సంబంధించి 24 గంటల్లోనే ఒప్పందం కుదరడంతో ప్రస్తుతం దాని గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పుడు పొదలకూరులో జరుగుతోందని అంటున్నారని.. ఆ గనుల యజమానులు వచ్చి ఇంకా మాట్లాడినట్లు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మండలం తరువాత ఇంకో మండలానికి వెళతారని.. వ్యాపారం, బెదిరింపులు, బ్లాక్ మెయిల్లు చేయడమే ఆయన నైజమన్నారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!