Jagadish Reddy : గుజరాత్లో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Fires on Union Government
విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్కరణ బిల్లు విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ మీదే ఆధారపడి వ్యవసాయ రంగం ఉండేదన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవని, గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుందని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి మయం అవుతుందని గత పాలకులు విమర్శించారన్నారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
రాష్ట్ర ఏర్పాటు జరిగిన కేవలం 5 నెలల్లోనే వ్యవసాయానికి మినహా 24 గంటల కరెంట్ ఇచ్చామని, మూడేళ్లలోపు వ్యవసాయనికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గతంలో తలసరి విద్యుత్ 975 యూనిట్లు కాగా ఇప్పుడు 2,126 యూనిట్లుగా ఉందని, యూపీలో తలసరి విద్యుత్ వినియోగం 400 యూనిట్లు కూడా లేదన్నారు. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.. దీనికి విద్యుత్ వినియోగమే నిదర్శనం.. గుజరాత్ లో కూడా వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!