Jagadish Reddy : గుజరాత్లో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Fires on Union Government
విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్కరణ బిల్లు విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ మీదే ఆధారపడి వ్యవసాయ రంగం ఉండేదన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవని, గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుందని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి మయం అవుతుందని గత పాలకులు విమర్శించారన్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
రాష్ట్ర ఏర్పాటు జరిగిన కేవలం 5 నెలల్లోనే వ్యవసాయానికి మినహా 24 గంటల కరెంట్ ఇచ్చామని, మూడేళ్లలోపు వ్యవసాయనికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గతంలో తలసరి విద్యుత్ 975 యూనిట్లు కాగా ఇప్పుడు 2,126 యూనిట్లుగా ఉందని, యూపీలో తలసరి విద్యుత్ వినియోగం 400 యూనిట్లు కూడా లేదన్నారు. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.. దీనికి విద్యుత్ వినియోగమే నిదర్శనం.. గుజరాత్ లో కూడా వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?