Manik Rao Thakre : ప్రజాస్వామ్యానికి ఇవి చీకటి రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై లోక్సభలో అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మానిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవి చీకటి రోజులు అని, పార్లమెంట్ ప్రక్రియలకు చీకటి రోజులు వచ్చాయని ఆయన అభివర్ణించారు. తీవ్రమైన నిర్బంధం.. దేశంలో నియంత పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని, ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల విశ్వాసం పెరిగిందని. రాహుల్ గాంధీ ని చూసి బీజేపీ, మోడీ భయపడుతుందోని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి, బీజేపీ కి భయపడమని ఆయన వెల్లడించారు.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
న్యాయపరంగా, చట్ట పరంగా మేము కొట్లాడుతామని, ప్రజల మద్దతు మాకు సంపూర్ణంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంత రావు మాట్లాడుతూ.. మోడీని రాహుల్ గాంధీ ఏదో అన్నారని పరువు నష్టం కేసు వేశారని, సూరత్ జిల్లా కోర్టు 2 ఏళ్ల జైల్ శిక్ష వేసింది 30 రోజుల గడువు ఇస్తూ బెయిల్ కూడా ఇచ్చిందన్నారు. 30 రోజుల గడువు ఉండగానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారని, ఇలా ఎవ్వరు చేయలేదని, రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు పైన పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
Also Read : Reliance Jio: షాకిచ్చిన జియో.. ఇక, ఆ ప్లాన్ మాయం
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!