మహాయుతిలో సీట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్.. బీజేపీకి 28, శివసేన-ఎన్సీపీకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన ( షిండే వర్గం) ఎన్సీపీ( అజిత్ వర్గం ) పార్టీల మధ్య తీవ్ర కసరత్తు చేసిన తర్వాత ఎట్టకేలకు లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకానికి ఒప్పందం కుదురింది. ఈ ఒప్పందం ప్రకారం 48 సీట్లలో బీజేపీకి 28, శివసేనకు 15, ఎన్సీపీకి 4, రాష్ట్రీయ సమాజ్ పక్షానికి 1 సీటు దక్కింది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీలు, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ఆధారంగా మొత్తం 48 స్థానాలకు గాను 45 స్థానాలు గెలవాలని మహాయుతి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ తదుపరి మూడు దశల ఎన్నికలలో మరిన్ని ర్యాలీల్లో ప్రసంగిస్తారని ఎన్డీయే కూటమి నేతలు భావిస్తున్నారు.
Read Also: Interview Tips : ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
కాగా, ముంబై నార్త్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, నాగ్పూర్, చంద్రాపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, అకోలా, అమరావతి, వార్ధా, నాందేడ్, లాతూర్, షోలాపూర్, మాధా, సతారా, రత్నగిరి వంటి 28 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా.. కాగా, సింధుదుర్గ్, నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, పూణే, సాంగ్లీ, అహ్మద్నగర్, బీడ్, ధులే, దిండోరి, భివాండిలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ పాల్ఘర్ క్యాండిడెట్ ను ఇవాళ ప్రకటిస్తామని తెలిపింది.
Read Also: Heat wave Warning: తెలంగాణకు హీట్వేవ్ వార్నింగ్.. 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్
ఇక, శివసేన ( షిండే వర్గం ) ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై సౌత్ సెంట్రల్, థానే, నాసిక్, కళ్యాణ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే, హింగోలి, యవత్మాల్-వాషిమ్, షిర్డీ, రామ్టెక్, బుల్దానా, మావల్ మరియు ఔరంగాబాద్ల నుంచి పోటీ చేస్తోంది. ఎన్సీపీకి బారామతి, రాయ్గఢ్, ధారశివ్, షిరూర్ దక్కగా, రాష్ట్రీయ సమాజ్ పార్టీకి పర్భానీ సీటును కేటాయించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!