Minster KTR: రాబందులు కావాలా.. రైతు బంధు ఇచ్చే వాళ్లు కావాలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు హాజరు అయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చాడు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డిలో అత్యదికంగా 1లక్షా 3 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Perni Nani: పవన్ పార్టీ పోటీచేసేది ఆ సీట్లలోనే.. ఆ సంఖ్య మాత్రం దాటదు..
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
గతంలో కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు ఓటేస్తే రైతులకు ఏం చేశారు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చారా.. కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగు నీరు కోసం రైతులు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన అన్నారు. విత్తనాలు ఎరువులు పోలీస్ స్టేషన్ లో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Anil Sunkara: చిరంజీవితో మరో సినిమా చేసి సమాధానం చెప్తా..లీకైన అనిల్ సుంకర వాట్సాప్ చాట్?
కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలు.. హిందూ ముస్లిం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాబందులు రావాలా.. రైతు బంధు కావాలా.. మీరు నిర్ణయించుకోండి అంటూ కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కుంభకోణాలే జరుగుతాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షం.. మా పాలనలో సస్యశ్యామలం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!