KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు..రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు..
- బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు
- ఇది కాలం తెచ్చిన కరువు కాదు..రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు
- రైతులకు మద్దతుగా ఎండిన వరిగడ్డితో అసెంబ్లీకి చేరుకుని నిరసన
తెలంగాణ అసెంబ్లీలో కాసెపట్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. రైతులకు మద్దతుగా ఎండిన వరిగడ్డితో అసెంబ్లీకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “రాష్ర్టంలోని రైతన్నల్లో ధైర్యం నింపడానికి బిఆర్ఎస్ ముందుకు వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పాటలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఎండిన వరి గడ్డితో అసెంబ్లీ కి వచ్చాము.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read:Hema : శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయను..
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డని ఎండబెడుతున్నారు. అక్కడ ఇసుక దందా చేస్తున్నారు.. చంద్రబాబు మీద ప్రేమతో కిందికి నీళ్ళు విడిచింది ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ రైతుల పంటలను ఎండబెట్టారు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు..రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.. ముందు చూపు లేని దున్నపోతు ప్రభుత్వం. ఎండిన పంటలకు ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. పంటలు ఎండడానికి కారణం ప్రభుత్వమే. దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపుతున్నాం. 6వందల కోట్ల పంట నష్టం ఒక్క జనగామలో జరిగింది.
Also Read:KCR: ఈసారి బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు అవనున్న ప్రతిపక్ష నేత
పంట నష్టపోవడానికి కారణం ముందు చూపు లేని మూర్ఖపు సన్నాసి ప్రభుత్వం. పంటలు ఎండిన ప్రతి ఎకరానికి 25 వేల చొప్పున నష్టపరిహారం బడ్జెట్ లో కేటాయించాలి. చెరువులు, చెక్ డ్యాంలు నింపకపోవడమే పంటలు ఎండటానికి కారణం. చేసిన పాపానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి పాప పరిహారం చేసుకోవాలని రేవంత్ సర్కార్ పై కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!