Virat Kohli: టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ?.. బీసీసీఐకి సమాచారం
- టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ?
- బీసీసీఐకి సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు వీడ్కోలు పలికారు. తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేకి మాత్రమే పరిమితమయ్యాడు. సరే.. కోహ్లీ ఉన్నాడులే అనుకునేలోపే అభిమానులకు హార్ట్ బ్రేక్ అయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కి ముందే తన టెస్ట్ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేయనున్నాడు.
Also Read:OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఈ విషయం ఇప్పటికే బీసీసీఐ దృష్టికి వెళ్లడంతో.. పునరాలోచించాలని బీసీసీఐ కోహ్లీకి విజ్ఞప్తి చేసిందట. అయితే కోహ్లీ మౌనం వహించడంతో తన రిటైర్మెంట్ త్వరలోనే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోహ్లీ టెస్టులకు రిటైర్ అయితే భారత క్రికెట్లో ఇదొక సెన్సేషన్ అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు మ్యాచులు చూస్తున్నారంటే అది కేవలం రోహిత్, కోహ్లీ కోసమే. వీళ్ళిద్దరూ లేని క్రికెట్ ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమే. అయితే వన్డేల్లో కొనసాగడం కాస్త ఊరట కలిగిస్తుంది. సచిన్ తర్వాత ధోనీ, ధోనీ తర్వాత రోహిత్ కోహ్లీలు ఇండియన్ క్రికెట్ ను ముందుకు నడిపించారు.
Also Read:IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
అయితే వీళ్ళిద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో యువభారత్ టీమిండియాను ముందుకు నడిపించాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్ ఎంపిక బీసీసీఐ సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. విరాట్ కోహ్లి స్థానంలో ఎవర్ని ఎంపిక చేయాలో సెలెక్టర్లకు అర్ధం కావడం లేదు. కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటని సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.ఏదేమైనా కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటే భారత క్రికెట్లో ఒక శకం ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!