OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
- పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
- కాల్పులు విరమించాలని పాక్ ను కోరిన విదేశాంగ కార్యదర్శి రుబియో..
- ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రెండు దేశాలను కోరిన మార్క్ రుబియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindhoor: పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. దీంతో పాటు నియంత్రణ రేఖ ప్రాంతంలోని భారతదేశంలోని 26 ప్రదేశాలలో సాయుధ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. పాక్ కాల్పులు, డ్రోన్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
Read Also: Pakistan : పరేషాన్లో పాకిస్తాన్… 48 గంటల పాటు పెట్రోల్ బంక్లు బంద్..
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
భారత్- పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులపై ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా భారత్తో పెరిగిన ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇరు దేశాలు ఘర్షణలను నివారించడానికి “నిర్మాణాత్మక” చర్చలను ప్రారంభించడానికి అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే మార్క్ రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లతో విడివిడిగా మాట్లాడారు. రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే, ఉగ్రవాద గ్రూపులకు మద్దతును అంతం చేయడానికి పాకిస్తాన్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!