IPL 2025 Mock Auction: ఐపీఎల్ మాక్ వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
- ఐపీఎల్ మాక్ వేలం
- వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Mock Auction: నవంబర్ 24, 25 తేదీలలో జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ వేలం సంబంధించి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపిఎల్ లో ఆడే 10 ఫ్రాంచైజీలు వారి ఆటగాళ్లను రిటైన్ చేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ పైనే ఉంది. ఇకపోతే, ఐపీఎల్ వేలానికి ముందు అనేక ఛానల్లు మాక్ వేలం పాటలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో సినిమాలో ఓ మాక్ వేలం నిర్వహించబడింది. ఇందులో రాబిన్ ఉతప్ప, సురేష్ రైనా, ఇయాన్ మోర్గాన్, మార్క్ బౌచర్ లాంటి వెటరన్ ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీల అధిపతులుగా కూర్చుని వేలం పాటను నిర్వహించారు.
Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో ఈ విదేశీ ఆల్ రౌండర్లపై కానక వర్షం కురవనుందా?
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Rishabh Pant is surely going to break the bank! 🤯🤯🤯
Catch the #IPLAuction LIVE tomorrow from 2:30 PM, only on #JioCinema & #StarSports 👈#IPLAuctiononJioStar #JioCinemaSports #TATAIPLAuction #MegaAuctionWarRoom pic.twitter.com/reUu2e19ny
— JioHotstar Reality (@HotstarReality) November 23, 2024
ఈ ఐపీఎల్ మాక్ వేలంలో రిషబ్ పంత్ పేరు బిడ్డింగ్ లోకి రాగానే బలమైన పోటో నెలకొంది. రూ. 30 కోట్ల రూపాయలు దాటిన కానీ.. చివరి వరకు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తీవ్రంగా శ్రమించి రూ. 33 కోట్ల అత్యధికంగా వేలంపాటలో పంజాబ్ కింగ్స్ రిషబ్ పంత్ ని కొనుగోలు చేసింది. మరోవైపు, ఇదే బిడ్డింగ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ పై కూడా డబ్బులు వర్షం కురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అతని కోసం తీవ్రంగా శ్రమించాయి. దాంతో చివరికి కేఎల్ రాహుల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 29.5 కోట్లకు వేలంలో దక్కించుకుంది. అయితే, ఇంత భారీ మొత్తంలో వీరిద్దరూ అమ్ముడుపోతారా లేదా అన్నది ఆదివారం జరిగే మెగా వేలంలో తేలనుంది.
Everyone wants KL in their squad!🔥
Catch the #IPLAuction LIVE tomorrow from 2:30 PM, only on #JioCinema & #StarSports 👈#IPLAuctiononJioStar #JioCinemaSports #TATAIPLAuction #MegaAuctionWarRoom pic.twitter.com/OgcOq2VwBx
— JioHotstar Reality (@HotstarReality) November 23, 2024
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!