Telangana Cabinet : 111 జీవో ఎత్తివేత.. VRAల రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం.. వారిపై పీడీయాక్ట్..
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. అయితే.. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి వర్గ నిర్ణయాలు వెల్లడించారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు, 21 రోజుల పాటు జిల్లా,
అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో వేడుకలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు. వృత్తి కులాలకు క్యాబినెట్ సభ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Also Read : Revanth Reddy : నేను ఓ మెట్టు దిగి వస్తా ఆలోచించండి.. కలిసి పనిచేద్దాం..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
అంతేకాకుండా.. ‘ఆర్థిక చేయూత అందించడానికి విధి విధానాలను ఖరారు చేయాలని కమిటీకి బాధ్యత. ఒక్కో లబ్ధిదారునికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని క్యాబినెట్ లో నిర్ణయం. 111 జీవో ను ఎత్తివేస్తూ క్యాబినెట్ లో నిర్ణయం.
HMDA పరిధిలో విధి విధానాలు వర్తిస్తాయో …జీవో 111 పరిధిలోని 84 గ్రామాలకు వర్తింపు. హిమాయత్ ,ఉస్మాన్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు. కొండపోచమ్మ నుంచి వీటికి లింక్ చేయాలని నిర్ణయం. హుస్సేన్ సాగర్ కూడా గోదావరి జలాలలో నింపాలని…అందుకు ప్లాన్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు మంజూరు …హైదరాబాద్ జిల్లాకు ఆరు DMHO పోస్టుల మంజూరు. కొత్తగా ఏర్పాటు అయిన 40 మండలాలకు PHC లు మంజూరు. వ్యవసాయ రంగంలో మార్పుల సూచనల కోసం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. మార్చి నెలాఖరు లోపు కోతలు అయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాల విక్రయ దారులపై పీడీ యాక్ట్ పెట్టాలని కేసీఅర్ ఆదేశించారని.. దీంతో పాటు.. VRA లను రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం… విధి విధానాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
Also Read : High Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ వ్యాయామం చేయకూడదు
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!