Telangana Cabinet : 111 జీవో ఎత్తివేత.. VRAల రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం.. వారిపై పీడీయాక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. అయితే.. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి వర్గ నిర్ణయాలు వెల్లడించారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు, 21 రోజుల పాటు జిల్లా,
అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో వేడుకలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు. వృత్తి కులాలకు క్యాబినెట్ సభ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Also Read : Revanth Reddy : నేను ఓ మెట్టు దిగి వస్తా ఆలోచించండి.. కలిసి పనిచేద్దాం..
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
అంతేకాకుండా.. ‘ఆర్థిక చేయూత అందించడానికి విధి విధానాలను ఖరారు చేయాలని కమిటీకి బాధ్యత. ఒక్కో లబ్ధిదారునికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని క్యాబినెట్ లో నిర్ణయం. 111 జీవో ను ఎత్తివేస్తూ క్యాబినెట్ లో నిర్ణయం.
HMDA పరిధిలో విధి విధానాలు వర్తిస్తాయో …జీవో 111 పరిధిలోని 84 గ్రామాలకు వర్తింపు. హిమాయత్ ,ఉస్మాన్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు. కొండపోచమ్మ నుంచి వీటికి లింక్ చేయాలని నిర్ణయం. హుస్సేన్ సాగర్ కూడా గోదావరి జలాలలో నింపాలని…అందుకు ప్లాన్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు మంజూరు …హైదరాబాద్ జిల్లాకు ఆరు DMHO పోస్టుల మంజూరు. కొత్తగా ఏర్పాటు అయిన 40 మండలాలకు PHC లు మంజూరు. వ్యవసాయ రంగంలో మార్పుల సూచనల కోసం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. మార్చి నెలాఖరు లోపు కోతలు అయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాల విక్రయ దారులపై పీడీ యాక్ట్ పెట్టాలని కేసీఅర్ ఆదేశించారని.. దీంతో పాటు.. VRA లను రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం… విధి విధానాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
Also Read : High Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ వ్యాయామం చేయకూడదు
తాజావార్తలు
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?