111 జీవోను ఎత్తివేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి.. మాట్లాడుతూ.. గతంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 111 జీవో ఎత్తివేతపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు కేసీఆర్ తెలిపారు. పొల్యూషన్ బోర్డు, అటవీశాఖతో పాటు ఇతరులతో కలిసి ఎట్టిపరిస్థితుల్లో…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. నేడు సభలో సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో త్రాగునీటి అవసరాల కోసం అక్కడ 111 జీవోను అమలు చేశారని, కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్ల ద్వారా త్రాగునీటి అవసరం లేదు కనుక ఇబ్బంది లేదన్నారు. 111జీవో పై సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 84 గ్రామాల పరిధిలో దీనితో మేలు…
ఈ నెల 7వ తేదిన ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. అయితే నేడు చివరి రోజు సభలో సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. 111 జీవోను ఎత్తివేస్తామని వెల్లడించారు. దీంతో సీఎం కేసీఆర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 111 జీవో ఎత్తివేస్తామన్న సీఎ కేసీఆర్ నిర్ణయం ఎంతో హర్షనీయమైందన్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాల ప్రజల…
AICC National Spokesperson Dasoju Sravan Kumar about 111 G.O. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు సభలో కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తాం అని ప్రకటించారు. దీనిపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. 111 జీవోను ఎత్తివేస్తా అంటూ ఒక కీలక ప్రకటన చేశారు సీఎం.. సుప్రీంకోర్టు లో కేసు ఉండగా కేసీఆర్ ఎలా జీవోను ఎత్తేస్తారు అని ఆయన ప్రశ్నించారు.…