IND vs AUS: శతకొట్టిన ఇంగ్లిస్.. భారత్ ముందు భారీ స్కోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ లో గెలిచి మంచి జోరు మీదున్న ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకుంది.
Read Also: Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్
Also Read
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఓపెనర్ గా వచ్చిన స్టీవ్ స్మిత్ 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. మాథ్యూ షార్ట్ 13, స్టోయినీస్ 7, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణకు తలో వికెట్ దక్కింది. ఈ క్రమంలో 209 పరుగుల భారీ లక్షచేధనకు బరిలోకి దిగిన టీమిండియా.. 2 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (21), రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ రూపంలో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1) ఉన్నారు.
Read Also: D.K Shivakumar: తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పర్యటన..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!