Narges Mohammadi: నర్గీస్ మొహమ్మది ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఇరాన్ 7.5 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు విధించింది?
- నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది
- నర్గీస్ మొహమ్మది ఎవరు?
- 53 ఏళ్ల నర్గెస్ మొహమ్మది, ప్రసిద్ధ ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు.
Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ
Also Read
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
నర్గీస్ మొహమ్మది ఎవరు?
53 ఏళ్ల నర్గెస్ మొహమ్మది, ప్రసిద్ధ ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇరాన్లో మహిళలపై అణచివేత. రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందారు.ఇరాన్ అధికారులు ఆమె నిరసనలు చేస్తోందని, రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఆమె, మద్దతుదారులు ఖండిస్తున్నారు, శాంతియుత కార్యకలాపాలకు శిక్షించబడుతున్నారని చెబుతున్నారు.
నర్గీస్ ఒక ఇంజనీర్, రచయిత్రి, అలాగే నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాడి స్థాపించిన హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ సెంటర్ (DHRC) ఉపాధ్యక్షురాలు. ఆమె గత దశాబ్దంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపింది. ఈ కొత్త తీర్పుతో ఆమె మొత్తం జైలు శిక్ష 44 సంవత్సరాలకు చేరుకుందని నర్గీస్ ఫౌండేషన్ తెలిపింది. 2021 నుండి, ఆమె జాతీయ భద్రతా ఆరోపణలపై 13 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తోంది.
Also Read:Gold Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ, అందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసినందుకు గాను ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె టెహ్రాన్లో జైలులో ఉన్నప్పుడు ఆమె పిల్లలు ఈ అవార్డును అందుకున్నారు. డిసెంబర్ 12, 2025న మషాద్లో మానవ హక్కుల న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమంలో నర్గీస్ మొహమ్మది అరెస్టు అయ్యారు. ఆమెపై రెచ్చగొట్టే వ్యాక్యలు, ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించడం, శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. ఆమెను 13 సార్లు అరెస్టు చేసి ఐదుసార్లు దోషిగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!