Narges Mohammadi: నర్గీస్ మొహమ్మది ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఇరాన్ 7.5 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు విధించింది?
- నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది
- నర్గీస్ మొహమ్మది ఎవరు?
- 53 ఏళ్ల నర్గెస్ మొహమ్మది, ప్రసిద్ధ ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు.
Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
నర్గీస్ మొహమ్మది ఎవరు?
53 ఏళ్ల నర్గెస్ మొహమ్మది, ప్రసిద్ధ ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇరాన్లో మహిళలపై అణచివేత. రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందారు.ఇరాన్ అధికారులు ఆమె నిరసనలు చేస్తోందని, రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఆమె, మద్దతుదారులు ఖండిస్తున్నారు, శాంతియుత కార్యకలాపాలకు శిక్షించబడుతున్నారని చెబుతున్నారు.
నర్గీస్ ఒక ఇంజనీర్, రచయిత్రి, అలాగే నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాడి స్థాపించిన హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ సెంటర్ (DHRC) ఉపాధ్యక్షురాలు. ఆమె గత దశాబ్దంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపింది. ఈ కొత్త తీర్పుతో ఆమె మొత్తం జైలు శిక్ష 44 సంవత్సరాలకు చేరుకుందని నర్గీస్ ఫౌండేషన్ తెలిపింది. 2021 నుండి, ఆమె జాతీయ భద్రతా ఆరోపణలపై 13 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తోంది.
Also Read:Gold Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ, అందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసినందుకు గాను ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె టెహ్రాన్లో జైలులో ఉన్నప్పుడు ఆమె పిల్లలు ఈ అవార్డును అందుకున్నారు. డిసెంబర్ 12, 2025న మషాద్లో మానవ హక్కుల న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమంలో నర్గీస్ మొహమ్మది అరెస్టు అయ్యారు. ఆమెపై రెచ్చగొట్టే వ్యాక్యలు, ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించడం, శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. ఆమెను 13 సార్లు అరెస్టు చేసి ఐదుసార్లు దోషిగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!