నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు. Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ నర్గీస్ మొహమ్మది…
Nobel Peace Prize: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇరాన్ మానవహక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. తన దేశంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. మహిళా హక్కుల కోసం నినదించిన నర్గేస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గానూ శాంతి బహుమతి ఇచ్చారు.