Asian Games 2023: స్క్వాష్లో భారత్ రికార్డ్.. పసిడి పతకం సాధించిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో భారత్కు చెందిన అభయ్సింగ్ పాకిస్థాన్కు చెందిన జమాన్ నూర్పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు మ్యాచ్లో మహమ్మద్ అసిమ్ ఖాన్ను ఓడించి సౌరవ్ ఘోషల్ 1-1తో భారత్ను డ్రాగా ముగించాడు.
Read Also: Rs.2000 note exchange: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
మరోవైపు భారత స్క్వాష్ జట్టు ఫైనల్ మ్యాచ్లో తొలి మ్యాచ్ ఓటమితో ప్రారంభమైంది. నాసిర్ ఇక్బాల్తో జరిగిన సెట్లలో మహేష్ మంగనవార్ ఓడిపోయాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో భారత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్ అద్భుతంగా ఆడి జట్టును సమస్థితికి తీసుకొచ్చాడు. మూడో మ్యాచ్లో అభయ్ సింగ్ విజయం సాధించడంతో స్క్వాష్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంతకుముందు గ్రూప్ దశలో.. స్క్వాష్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
Read Also: Minister Botsa: చంద్రబాబుపై చాలా కేసులున్నాయి.. జనసేన-టీడీపీ కలిసొచ్చిన నష్టం లేదు..
ఇప్పటివరకు భారత్ ఖాతాలో 10 బంగారు పతకాలు, 13 రజతాలు, 13 కాంస్య పతకాలు చేరాయి. దీంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 36కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఏడో రోజు ఆరంభం భారత్కు చాలా బాగుంది. మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్లో రోహన్ బోపన్న, రుతుజా భోంస్లే జోడీ ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!