Pranavi Chandra: కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..
- కరీబియన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపిక
- ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడనున్న ప్రణవి
- హైదరాబాద్ నుంచి సీపీఎల్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రణవి నిలవడం గర్వకారణం- జగన్మోహన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఇన్స్టా వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సీపీఎల్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రణవి నిలవడం గర్వకారణమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్ బిల్లు లక్ష్యం..
Also Read
కరీబియన్ ప్రీమియర్ లీగ్కు ఎంపికైన తొలి హైదరాబాదీ క్రికెటర్గా ప్రణవి రికార్డు నెలకొల్పింది. 22 ఏళ్ల ప్రణవి రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కమ్ మిడిలార్డర్ బ్యాటర్. ఆమె ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా.. హైదరాబాద్ టీమ్తో పాటు ప్రణవి సౌత్ జోన్ టీమ్ కూడా ప్రాతినిథ్యం వహించింది. దూకుడుగా ఉండే టాప్ ఆర్డర్ బ్యాటర్, దేశవాళీ టీ20లతో పాటు వన్డేలలో ప్రణవి ఆకట్టుకునే స్ట్రైక్ రేట్లు.. ట్రినిడాడ్ లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగే లీగ్ కు ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. లీగ్ లో ట్రినిడాడ్@టొబొగో జట్టులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వారిలో జెమియా రోడ్రిగ్స్, శిఖా పాండే, ప్రణవి ఉన్నారు.
Read Also: Fishing Boat: విశాఖ తీరంలో తునాతునకలైన ఫిషింగ్ బోటు.. విషయం ఏంటంటే..?
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!