Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేయని మరో విగ్రహాన్ని చూశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాటం.. నిరీక్షణ తర్వాత రామ్ లల్లా విగ్రహం సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్టించబడింది. కాగా.. అంతకుముందు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే రామమందిరంలో ప్రతిష్టబోయే ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. చివరకు మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ, ఆలయ ట్రస్ట్ ఆ విగ్రహం ఎలా ఉందో చూపించారు.
Read Also: Tragedy: మహారాష్ట్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు
Also Read
ఈ విగ్రహాన్ని జైపూర్ కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి చెక్కాడు. అతను కొన్ని సంవత్సరాలుగా శిల్పకళా పని చేస్తున్నాడు. కాగా.. రామమందిరంలో ప్రతిష్టించాలనుకున్న ఈ విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తయారు చేశాడు. ఈ విగ్రహం ప్రస్తుతం ఆలయ ట్రస్ట్ వద్ద ఉంది.. ఈ విగ్రహాన్ని వారి వద్ద మాత్రమే ఉంచుకుంటారు.
Read Also: Payyavula Keshav: ఆయన పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు.. టీడీపీ కౌంటర్ ఎటాక్
శతాబ్దాల వివాదాల తర్వాత.. 2019లో సుప్రీంకోర్టు రామమందిరానికి అనుకూలంగా తీర్పునిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయానికి శంకుస్థాపన చేశారు. కాగా, జనవరి 22 సోమవారం రామమందిరంలో రామ్ లల్లాను ప్రతిష్టాపన జరిగింది. అయితే ఈరోజు నుంచి సాధారణ భక్తులకు బాలరాముడు దర్శనమిస్తున్నాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!