V. Hanumantha Rao: తెలంగాణ రైతులను పట్టించుకోరు గానీ.. బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు.
Read Also: Ntr 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..?
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. ప్రతి పార్లమెంట్ లో బీసీలకు మూడు సీట్లు కేటాయించాలి అని వీహెచ్ డిమాండ్ చేశాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు.. ప్రతి గ్రామానికి తీసుకువెళ్తామని హన్మంతరావు చెప్పారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది అని ఆరోపించారు. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తాము.. కాంగ్రెస్ బీసీ గర్జన సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను ఆహ్వానిస్తామన్నాడు.
Read Also: Zaman Khan: హడలెత్తిస్తున్న పాకిస్తాన్ బౌలర్.. అఫ్రిది కంటే మెరుపు వేగం..!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పని ఖతం అయింది అని వీహెచ్ కామెంట్స్ చేశాడు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. కేసీఆర్ మాత్రం తెలంగాణలో రైతులు చనిపోతే ఆర్ధిక సహాయం చేయలేదు కానీ.. బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులకు మాత్రం డబ్బులు ఇచ్చారు అని విమర్శించారు. ఇప్పటికైనా బీసీల్లో చైతన్యం వచ్చింది.. బీసీలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా మంచిదే దాన్ని తాను స్వాగతిస్తాను అని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!