Israel-Gaza War: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి 22 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పూర్తిగా తోసిపుచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే అనుమానంతో ఇజ్రాయెల్ సైన్యం రెండు రోజలు పాటు చుట్టముట్టించి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
Read Also: Liquor Sale : ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఇక, గాజా నగరం మధ్యలో ఉన్న షిఫా ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న వేలాది మంది ప్రజలు రాత్రిపూట పేలుళ్ల తర్వాత పారిపోయారని, గాజా ఉత్తర యుద్ధ ప్రాంతం నుంచి పారిపోతున్నారని పాలస్తీనియన్లు తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 80,000 మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, శుక్రవారం ఆసుపత్రి నుంచి పారిపోయిన వారిలో కొందరు తీవ్రంగా గాయపడిన రోగులు, వైద్యులు వందలాది మంది మాత్రమే భవనంలో ఉన్నారని చెప్పారు.
Read Also: ICC-SLC: ఐసీసీ కీలక నిర్ణయం.. శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్!
దీంతో ఇంటర్నెట్ సేవలలో అంతరాయం కారణంగా షిఫా ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించలేకపోయారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించిన పాలస్తీనా పౌరుల సంఖ్య 11,000 దాటిందని హమాస్ పాలిత గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు గాజా స్ట్రిప్లోని సగానికి పైగా గృహాలను ధ్వంసం చేశారు. వాటిలో 40,000 కంటే ఎక్కువ పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా ఎన్క్లేవ్ ప్రభుత్వం నిన్న(శుక్రవారం) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, షెల్లింగ్తో గాజాలోని 50 శాతానికి పైగా హౌసింగ్ యూనిట్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!