Former VRA : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ వీఆర్ఏలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ.. వీఆర్ఏలను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులగా క్రమబద్దీకరించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో.. సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు వీఆర్ఏలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించిన వీఆర్ఏలు.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు. 61 ఏళ్ల లోపు ఉన్న 16,758 వీఆర్ఏలను వాళ్ల విద్యార్హతల ఆధారంగా మూడు కేటగిరిలుగా విభజించారు.
Also Read : Iris Ibrahim: ఆమెకి 83, అతనికి 37.. పెళ్లైన రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
19000 – 58850 పే స్కెలుతో 10 వ తరగతి వరకు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ లో 10317 మందిని 22240 – 67300 పే స్కేలుతో ఇంటర్ చదివిన వాళ్లను రికార్డు అసిస్టెంట్లుగా 2761 మందిని 24280 – 72850 పే స్కెళుతో డిగ్రీ ఆపైన చదివిన వాళ్లను జూనియర్ అసిస్టెంట్లుగా 3680 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇక 2011 అక్టోబర్ 1 లో నియమించిన వీఆర్ఏల పదవీ విరమణ కోసం గరిష్ట వాయో పరిమితిని నిర్ణయించలేదు. అలా ఒకవేళ 61 ఏళ్ల పైబడి ఇంకా వీఆర్ఏలుగా కొనసాగుతున్న 3797 మంది వారసులను వాళ్ల వాళ్ల విద్యార్హతల ఆధారంగా కంపాషనేట్ గ్రౌండ్స్ పై లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టంట్ల కేటగిరీల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : Boat Accident: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. పడవ మునిగి 15 మంది మృతి
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!