Etela Rajender : బీఆర్ఎస్కు బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోరుట్లో నేడు ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్… ఇక్కడి రైతులకు మాట ఇచ్చి తప్పారన్నారు. బీఅర్ఎస్ పార్టీ బతికున్నంత వరకు కేసిఆర్, కేటీఆర్ లేదా ఆయన మనుమడు మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Bigg Boss Telugu 7: విశ్వరూపం చూపించిన శివాజీ.. గేటు తీయండి బయటికి పోతా అన్న గౌతమ్
Also Read
బీజేపీ 2 శాతం ఓట్లు లేవు ముఖ్యమంత్రి ఎలా అవుతారు అని రాహూల్ గాంధీ అంటాడని, హుజరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, దుబ్బాక లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదన్నారు. సచ్చి పోయిన కాంగ్రెస్ పార్టీని కొన్ని మీడియా సంస్థలు లేపుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి గానీ ఎస్సీ ముఖ్యమంత్రిని చేయలేదన్నారు ఈటల రాజేందర్. పేరుకే అన్ని వర్గాల పార్టీ అంటారు.. అధికారం మాత్రం ఒకే వర్గానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా సీఎం, సీఎం అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు.
Also Read : D.K.Shivakumar: ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్ నిద్రపోడు
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!