Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: టాలీవుడ్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవర్ స్టార్.. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
READ ALSO: KTR: సిట్ విచారణ కంటే కార్తీక దీపం సీరియల్ బెటర్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
వక్కంతం వంశీ అందించిన కథతో ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నిజానికి పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం అవుతుంది. మేకర్స్ ఈ సినిమాను మార్చ్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూట్ని ప్రారంభించినున్నట్లు టాక్. ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇందులో మరో హీరో కూడా కీలక పాత్రలో మెరిసే అవకాశం ఉందని సినీ సర్కిల్లో టాక్.
READ ALSO: Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్.. ఏకంగా 199 సెంచరీలు!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?