Air India: ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.1.10 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని రూట్లలో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపిస్తూ ఒక ఎయిర్లైన్ ఉద్యోగి ద్వారా రెగ్యులేటరీకి భద్రతా నివేదిక అందింది. దీంతో తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Read Also: Suhas: బ్యాండు సౌండ్ మాములుగా లేదు మావా…
అయితే, ఎయిరిండియా కొన్ని సుదూర క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఎయిర్లైన్ ఉద్యోగి డీజీపీఏకు కంప్లైంట్ చేసింది. దీంతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్ ఇండియాపై అందిన ఫిర్యాదుపై డీజీసీఏ విచారణ జరిపినప్పుడు.. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా తేలిందని నివేదిక పేర్కొంది. దర్యాప్తు నివేదిక ఆధారంగా, రెగ్యులేటర్ ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ఇక, విమానాల తయారీ సంస్థ సూచించిన రెగ్యులేటరీ నిబంధనలతో పాటు పనితీరు పరిమితులకు అనుగుణంగా లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణ సరిగ్గా లేనందున డీజీసీఏ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుని ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు ప్రకటించింది. ఇటీవల, DGCA ఇండిగో ఎయిర్లైన్స్కు 1.20 కోట్ల రూపాయల జరిమానా విధించింది.. ఎందుకంటే దాని విమానాలలో ఒకదానిలోని ప్రయాణీకులు రన్వే రోడ్పై ఆహారం తినడంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!