Congress: చిక్కుల్లో పడిన కాంగ్రెస్.. మండిపడుతున్న బీజేపీ
Congress: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీలో మన్మోహన్ సింగ్తో పాటు జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి. ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ పోస్ట్ను పంచుకున్నారు. ఈ ఫోటోపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, వెంటనే ఢిల్లీ పోలీసులు మండి హౌస్ సర్కిల్ దగ్గర నుంచి ఈ పోస్టర్ను తొలగించారు.
Read Also: Sandeshkhali: సందేశ్ఖాలీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి భారీ భద్రత
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
కాగా, ఇందులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ యాసిన్ మాలిక్ను విడుదల చేయాలనే డిమాండ్తో పాటు కాంగ్రెస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు రాసి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ జీవిత ఖైదుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతని నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను నిషేదిస్తున్టన్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్చి 15వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇవి కాకుండా మరికొన్ని ఉగ్రవాద గ్రూపులను కూడా నిషేధించారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో యాసిన్ మాలిక్ ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను కలిశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈ పోస్టర్లోని చిత్రం ఈ సమావేశానికి సంబంధించినది.
#WATCH | Delhi Police officials remove the poster of Jammu and Kashmir Liberation Front leader Yasin Malik with former Prime Minister Manmohan Singh which was put up near Mandi House Circle, Delhi. pic.twitter.com/27D2QCB09v
— ANI (@ANI) April 30, 2024
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!