CPI Ramakrishna : ఏపీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.. ప్రాజెక్టులలో నీళ్లు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు తీవ్రతపై సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5300 కోట్లు కేటాయించి, నిర్మాణం చేపట్టడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంటూ కేంద్ర బిజెపి మరో నాటకానికి తెరలేపిందన్నారు. ఏపీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.. ప్రాజెక్టులలో నీళ్లు లేవన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీపై నవంబర్ 1న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశమన్నారు. నవంబర్ 2వ తేదీ నుండి సిపిఐ రాష్ట్ర నాయకత్వం 18 కరవు జిల్లాల్లో పర్యటిసున్నామన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలన్నారు.
Also Read : Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
అంతేకాకుండా.. ‘నవంబర్ 8 నాటికి విశాఖ ఉక్కు పోరాటం 1000 రోజులకు చేరుతోంది. నవంబర్ 8న విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్య సంస్థల బంద్ కు సిపిఐ మద్దతు. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లను 6 వేలకు పెంచాలి. లిక్కర్ సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకున్నారు. విద్యుత్ ఒప్పందాలు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. అదానీ కంపెనీలకే అన్ని కాంట్రాక్టులు అప్పగించడం వెనుక మర్మమేమిటి?. సామాజిక బస్సుయాత్ర పేరుతో వైసిపి మరో మోసానికి తెరతీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పథకాల్లో కోత విధించిన జగన్ సర్కార్ సామాజిక న్యాయం సాధిస్తుందా?’ అని సీపీఐ రామకృష్ణ అన్నారు.
Also Read : Mother Sues Son: చదువుకు డబ్బులు ఇస్తే.. లవర్ కోసం కారు కొన్నాడు.. దీంతో కొడుకుపై కోర్టుకెళ్లిన తల్లి
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!