Revanth Reddy : కర్ణాటకలో కాంగ్రెస్ దే గెలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తది అని ఆయన కామెంట్స్ చేశారు. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పనిచేసిండు అని ఆయన విమర్శలు గుప్పించాడు. జేడీఎస్ తో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుమారస్వామి సింగపూర్ లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చక్రం తిప్పే పనిలో ఉన్నారని అన్నారు.
Also Read : Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అనేది కర్ణాటక ఎన్నికల్ల స్పష్టమైంది అని ఆయన అన్నారు. కర్ణాటకలో తెలుగు ఓటర్లు ప్రభావితం చేసే సెగ్మెంట్లు 78 వరకు వున్నాయి. మరి ఆ సెగ్మెంట్ల ప్రజలకు కేసీఆర్ బీజేపీని ఓడించమని ఎందుకు పిలుపునివ్వలేదు అని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు.
Also Read : Wrestlers Protest: లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్పై విచారణకు సిట్ ఏర్పాటు..
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ట్రైనింగ్ సెంటర్ గా మారబోతుంది గాంధీ ఐడియాలజీ సెంటర్ మారనుంది అని టీపీసీసీ చీఫ్ అన్నారు. 365 రోజులు గాంధీజీ ఐడియాలోజి సెంటర్ పని చేస్తది.. ఎంతో కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నాం.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే లీడర్లు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు అని రేవంత్ రెడ్డి అన్నారు. స్లాట్ల వారీగా బుక్ చేసుకుంటారు.. ఎయిర్ పోర్ట్ కు 40 నిమిషాల్లో రావడానికి వీలుంది.. పక్కనే రాష్ట్రపతి నిలయం వుంది.. ఇలాంటి ప్లేస్ ఎక్కడ లేదు.. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు వాడుకోడానికి వీలుంది అని రేవంత్ అన్నారు.
Also Read : Vikarabad : అనంతరగిరిలో టెర్రరిస్ట్ లు ట్రైనింగ్ తీసుకునే ఛాన్స్ లేదన్న ఎస్పీ
ఇంటెర్నేషన్ స్థాయిలో ట్రైనింగ్ సెంటర్, వసతి గదుల నిర్మాణం చేయబోతున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఈ ల్యాండ్ అలర్ట్ చేసిన నేత చనిపోయారు.. నాకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది.. మా పార్టీకే భూ కేటాయింపులు జరుగలేదు.. అన్ని పార్టీలకు భూకేటాయింపులు జరిగాయి.. మరి క్యాన్సిల్ చేస్తే.. అన్ని పార్టీలకు చేయ్యాల్సి ఉంటది అని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో క్యాన్సిల్ చేయ్యాలని అనుకున్నారు.. దానికి కౌంటర్ దాఖలు చేశాను.. సర్కార్ ఈ భూమిని లాక్కునే ప్రయత్నం చేసింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
- Tags
- bjp
- congress
- karnataka
- kcr
- revanth reddy
తాజావార్తలు
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!