CM KCR : కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిని సస్యశ్యామలం చేసుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిని రాష్ట్రం వచ్చాక సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. మళ్ళీ అధికారంలోకి రాగానే బస్వాపూర్ రిజర్వాయర్ ను నేనే ప్రారంభిస్తామని, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ అరాచక శక్తులను పెంచి పోషించిందన్నారు. ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉందని, రెవెన్యూలో అవినీతిని తగ్గించేందుకే ధరణి అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసుకువస్తుంది.. అదే జరిగితే ప్రజలకూ కష్టాలు తప్పవని, కౌలు రైతులకు హక్కులు యజమానికి ప్రమాదకరమన్నారు.
Also Read : Mee Kadupuninda: ‘మీ కడుపునిండా’ తినండి అంటున్న ఆర్కే రోజా!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పైరవీ కారులు, దళారులు వస్తారు… భువనగిరిలో స్పెషల్ ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. భువనగిరిలో 50వేల మెజారిటీతో గెలుస్తాము. మేనిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలరా. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ 6 గ్యారంటీలతో కాపీ కొట్టింది. రైతుబంధు, దళిత బంధు కాంగ్రెస్ కాపీ కొట్టింది. తెలంగాణ ఏర్పడకముందే రైతులు ఎన్నో తిప్పలు పడ్డారని, కరెంటు లేక రాత్రిళ్లు పొలాల దగ్గర కాపుగాసి నీళ్లు పారించుకునే వాళ్లని సీఎం చెప్పారు. 24 గంటల కరెంటు వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కానీ కొందరు రైతులకు మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.
Also Read : PM Kisan Yojana: కోట్లాది రైతులకు అలర్ట్.. వెంటనే ఈ పనిని పూర్తి చేయండి.. లేకుంటే డబ్బులు పడకపోవచ్చు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!