యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిని రాష్ట్రం వచ్చాక సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. breaking news, latestn ews, telugu news, big news, cm kcr, brs,