CM KCR : ఈరోజు, రేపు ఢిల్లీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ములాయం భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నిన్న నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడి నూతనంగా నిర్మిస్తున్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు. అయితే.. ఢిల్లీలో వారం రోజుల పాటు మకాం వేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు, మేధావులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
అంతేకాకుండా.. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుతున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రకటన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ వివిధ పార్టీల నేతలు, మేధావులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. జాతీయ నేతలు, రైతు సంఘాల, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోనూ భేటీ అయ్యే అవకాశ ఉంది. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణపై ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.