Chinta Mohan: ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.. మరోసారి తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభం అవుతోందన్నారు.. ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేసి తీరుతామని ప్రకటించారు. ఇక, నిరుపేద వర్గాల అప్పుల మాఫీని మా మేనిఫెస్టోలో పెడతాం అన్నారు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అప్పులను మాఫీ చేస్తాం అంటున్నారు చింతామోహన్..
Read Also: Minister Seediri Appalaraju: విశాఖ రాజధానే మా ఆకాంక్ష.. మళ్లీ జగన్ వస్తేనే అది సాధ్యం..
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
మరోవైపు.. భారతదేశ చరిత్రలో నిన్న మరపురాని రోజుగా అభివర్ణించారు చింతామోహన్.. లాంగ్ లీవ్ సుప్రీం కోర్టు.. ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.. ఎలక్టోరల్ బాండ్లపై జడ్జిమెంట్ గ్రేట్ అన్న ఆయన… తీర్పు ఇచ్చిన వారికి సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.. ఇక, ప్రజల ఇబ్బందులు చంద్రబాబు, వైఎస్ జగన్ లకు కనపడటం లేదు అని దుయ్యబట్టారు.. కాగా, రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం విదితమే.. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చేసేన కోర్టు.. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!