Chinta Mohan: ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.. మరోసారి తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభం అవుతోందన్నారు.. ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేసి తీరుతామని ప్రకటించారు. ఇక, నిరుపేద వర్గాల అప్పుల మాఫీని మా మేనిఫెస్టోలో పెడతాం అన్నారు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అప్పులను మాఫీ చేస్తాం అంటున్నారు చింతామోహన్..
Read Also: Minister Seediri Appalaraju: విశాఖ రాజధానే మా ఆకాంక్ష.. మళ్లీ జగన్ వస్తేనే అది సాధ్యం..
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
మరోవైపు.. భారతదేశ చరిత్రలో నిన్న మరపురాని రోజుగా అభివర్ణించారు చింతామోహన్.. లాంగ్ లీవ్ సుప్రీం కోర్టు.. ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.. ఎలక్టోరల్ బాండ్లపై జడ్జిమెంట్ గ్రేట్ అన్న ఆయన… తీర్పు ఇచ్చిన వారికి సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.. ఇక, ప్రజల ఇబ్బందులు చంద్రబాబు, వైఎస్ జగన్ లకు కనపడటం లేదు అని దుయ్యబట్టారు.. కాగా, రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం విదితమే.. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చేసేన కోర్టు.. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..