Buddha Venkanna: జగన్ మౌనం వెనుక ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మోడీ పర్యటనలో వైసీపీ నేతలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి, నార్కో పరీక్షలు చేయాలి. రాష్ట్రంలో అవినీతి అనకొండలా పెరిగింది. సీఎం కొడుకుకి ఆడిటరుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డి లు రూ. 40 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి రెట్టింపు స్థాయిలో ప్రజా ధనాన్ని దోచేశారు.ఎలా దోచుకోవాలో విజయసాయి రెడ్డికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదన్నారు. వైసీపీ చరిత్రలో రెండోసారి రాజ్యసభ ఇచ్చారంటే.. అతని అవినీతే అర్హత.
Read Also: TRS MLA Rasamayi Balakrishna: బ్రేకింగ్.. ఎమ్మెల్యే కాన్వాయ్ పై యువకుల దాడి
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడిని అరెస్టు చేశారు. దీనికి సూత్రధారి విజయసాయి రెడ్డి కాబట్టి నార్కో టెస్ట్ చేయించాలన్నారు. విజయసాయి రెడ్డిని ప్రధాని సభకు సమన్వయకర్తగా ఎలా వేశారు..?విజయసాయివి అన్నీ బ్రాకెట్ ఐడియాలే..ప్రధాని సభలో హడావుడి చేయకుండా నక్కి నక్కి చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో రూ. 50 వేల కోట్లు దోచుకున్న వైనం కేంద్ర పెద్దలకి చెప్పి ఉంటారు. అందుకే సభ దగ్గర అతన్ని దూరంగా పెట్టారు.లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాలి.
ట్విట్టర్లో నిత్యం మొరిగే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కాం, ఉత్తరాంధ్ర భూకబ్జాలు, స్కాంలపై ఎందుకు మొరగడం లేదు..?జగనుకు, విజయ సాయికి అవినీతిలో వాటా ఉంది.అందుకే అతనికి రెండోసారి రాజ్యసభ ఇచ్చారు.కేంద్రం జోక్యం చేసుకుని విజయసాయి రెడ్డికి నార్కో పరీక్ష చేయించాలి.విజయసాయి అవినీతిపై ఈడీ కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.రాష్ట్ర బీజేపీ నేతలు కూడా విజయసాయి రెడ్డి అవినీతిని కేంద్ర పెద్దలకు వివరించారు.నిజాలు రావాలంటే విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
Read Also: Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..