Buddha Venkanna: జగన్ మౌనం వెనుక ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మోడీ పర్యటనలో వైసీపీ నేతలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి, నార్కో పరీక్షలు చేయాలి. రాష్ట్రంలో అవినీతి అనకొండలా పెరిగింది. సీఎం కొడుకుకి ఆడిటరుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డి లు రూ. 40 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి రెట్టింపు స్థాయిలో ప్రజా ధనాన్ని దోచేశారు.ఎలా దోచుకోవాలో విజయసాయి రెడ్డికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదన్నారు. వైసీపీ చరిత్రలో రెండోసారి రాజ్యసభ ఇచ్చారంటే.. అతని అవినీతే అర్హత.
Read Also: TRS MLA Rasamayi Balakrishna: బ్రేకింగ్.. ఎమ్మెల్యే కాన్వాయ్ పై యువకుల దాడి
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడిని అరెస్టు చేశారు. దీనికి సూత్రధారి విజయసాయి రెడ్డి కాబట్టి నార్కో టెస్ట్ చేయించాలన్నారు. విజయసాయి రెడ్డిని ప్రధాని సభకు సమన్వయకర్తగా ఎలా వేశారు..?విజయసాయివి అన్నీ బ్రాకెట్ ఐడియాలే..ప్రధాని సభలో హడావుడి చేయకుండా నక్కి నక్కి చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో రూ. 50 వేల కోట్లు దోచుకున్న వైనం కేంద్ర పెద్దలకి చెప్పి ఉంటారు. అందుకే సభ దగ్గర అతన్ని దూరంగా పెట్టారు.లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాలి.
ట్విట్టర్లో నిత్యం మొరిగే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కాం, ఉత్తరాంధ్ర భూకబ్జాలు, స్కాంలపై ఎందుకు మొరగడం లేదు..?జగనుకు, విజయ సాయికి అవినీతిలో వాటా ఉంది.అందుకే అతనికి రెండోసారి రాజ్యసభ ఇచ్చారు.కేంద్రం జోక్యం చేసుకుని విజయసాయి రెడ్డికి నార్కో పరీక్ష చేయించాలి.విజయసాయి అవినీతిపై ఈడీ కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.రాష్ట్ర బీజేపీ నేతలు కూడా విజయసాయి రెడ్డి అవినీతిని కేంద్ర పెద్దలకు వివరించారు.నిజాలు రావాలంటే విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
Read Also: Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..