Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cpi Narayana Question Pm Modi On Ap Special Status

Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?

Published Date :November 13, 2022 , 1:02 pm
By NTV WebDesk
Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ప్రధానిగా రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నాం..రాష్ట్రాల అభివృద్ధి పర్యటన కాదు..దురుద్ధేశ్య పర్యటన..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంవత్సరం నుండి పని చేస్తూనే ఉంది..తెలంగాణ లో పార్టీ అభివృద్ధి చేసుకోవడమే పనిగా ఇక్కడ పర్యటించారు.. 24 నియోజకవర్గాల్లో సింగరేణి విస్తరించి ఉంది..రామగుండం సభలో సింగరేణి ప్రైవేట్ చేయడం లేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారు..49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది ఉంది..2015 లో చట్టాన్ని మార్చారు.. 240 మైన్స్ లో 95 మైన్స్ ప్రయివేటు వాళ్ళకిచ్చారన్నారు నారాయణ.

Read ALso: Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి

డెక్కన్ వాళ్ళ నుండి తీసుకున్నప్పుడు ప్రయివేటు వాళ్ళకి ఇవ్వొద్దని ఒప్పందం ఉంది..4 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి కమర్షియల్ మైన్స్ కి ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు..రాబోయే రోజుల్లో ప్రైవేటు పరం చేసే ప్లాన్ చేశారు..దేశవ్యాప్తంగా కోల్ ఇండియా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు..లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఉండే సింగరేణి లో ఇప్పుడు 40 వేల మంది మాత్రమే ఉన్నారు..ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు..అంబానీ,ఆదాని లాంటి కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తారు..ఏడున్నర ఏళ్ల క్రితం ఆధాని కి ఏడు వేల కోట్ల అప్పుగా ఉండేది..దానిని బ్యాంకు లు నమ్మలేదు..ఇప్పుడు ప్రపంచంలోనే రెండోస్థాయి కి ఎదిగారు..

ప్రపంచంలోనే కుంభకోణాలకు నాయకత్వం వహించేంది మోడీనే.. 29 మంది లక్షల కోట్లు కొల్లగొట్టిపోయారు..అవినీతి పరులను అంతమొందిస్తానన్న మోడీకి ఆధాని కనబడడం లేదా..పోర్టులు ఆధాని సొంతం అయిపోతున్నాయి..పోర్టుల ద్వారా డ్రగ్స్ సప్లయ్ జరుగుతుంది..సీబీఐ,ఈడీ దాడులు దురుద్ధేశ్యం తో చేస్తున్నారు..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు ఎందుకు అమలు చేయరు..మొన్నటి వరకు కేసీఆర్ బీజేపీ కి దగ్గరగా ఉన్నారు..రాష్ట్రాల హక్కులు కొల్లగొట్టడం వల్లే తిరగబడ్డారు..మునుగోడు లో టీఆరెస్, వామపక్షాల ఉమ్మడి వ్యూహం ఫలించింది..కమ్మునిస్ట్ లు అమ్ముడుపోయారని చెబుతున్నారు.. బీజేపీ ని వ్యతిరేకించడానికి మద్దతు ఇచ్చాము..

ఎలాంటి ప్యాకేజి లతో మాకు సంబందం లేదు..నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే ఆధారాలతో బయటపెడితే… ఎదురుదాడి చేస్తున్నారు..ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం..రాజధాని కి నిధులు, పోలవరం, ప్రత్యేక హోదా, ప్యాకేజి దేనిపై కూడా మోడీ హామీలు ఇవ్వలేదు.రాజకీయాలకు అతీతంగా దండం పెట్టి మా రాష్ట్రాన్ని ఆదుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు..రాజకీయాలకు అతీతంగా అంటే 420 ..

జగన్మోహన్ రెడ్డి తెలుగులో చెప్పాడు.. మోడీకి తెలుగు రాదు..జగన్మోహన్ రెడ్డి అడిగిన ఏ ఒక్కటి కూడా ఇస్తా అని మోడీ చెప్పలేదు..3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అమ్మేసి 11 వేల కోట్లు రోడ్లకు అంటే ఎవరు నమ్ముతారు..ఏపీ లో ysrcp బలంగా ఉండాలి టీడీపీ బలహీనంగా ఉంటే తప్ప బీజేపీ బలపడదని మోడీ ప్లాన్..పవన్ కళ్యాణ్ ని 3 రోజుల క్రితమే కలవమని పిఎంవో నుండి సమాచారం ఇచ్చారు..రాబోయే రోజుల్లో కమ్మునిస్ట్ పార్టీలు బలపడాలి..బీజేపీ బలహీనపడలి. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తాం..సీపీఐ నిరసన సక్సెస్ అయింది.. రెండు రాష్ట్రాల్లో వేలాదిమంది ని అరెస్ట్ చేశారు..మోడీ స్వయంగా సింగరేణి ప్రైవేట్ చేయమని ఒప్పుకున్నారు..కేసీఆర్ ని వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు పోలీసులు మా పార్టీ కార్యాలయంలో కి రాలేదు..ఢిల్లీ లో లా అండ్ ఆర్డర్ మోడీ చేతిలో ఉన్నట్టే..తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ మోడీ కి అప్పగించారేమో అనిపించింది..తెలంగాణ పోలీసులను కేసీఆర్ మోడీకి అప్పగించారా? అని ప్రశ్నించారు నారాయణ.

Read Also:Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • AP Special Status
  • cm jagan
  • CPI Narayana
  • law and order

తాజావార్తలు

  • Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

  • Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions