Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ప్రధానిగా రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నాం..రాష్ట్రాల అభివృద్ధి పర్యటన కాదు..దురుద్ధేశ్య పర్యటన..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంవత్సరం నుండి పని చేస్తూనే ఉంది..తెలంగాణ లో పార్టీ అభివృద్ధి చేసుకోవడమే పనిగా ఇక్కడ పర్యటించారు.. 24 నియోజకవర్గాల్లో సింగరేణి విస్తరించి ఉంది..రామగుండం సభలో సింగరేణి ప్రైవేట్ చేయడం లేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారు..49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది ఉంది..2015 లో చట్టాన్ని మార్చారు.. 240 మైన్స్ లో 95 మైన్స్ ప్రయివేటు వాళ్ళకిచ్చారన్నారు నారాయణ.
Read ALso: Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
డెక్కన్ వాళ్ళ నుండి తీసుకున్నప్పుడు ప్రయివేటు వాళ్ళకి ఇవ్వొద్దని ఒప్పందం ఉంది..4 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి కమర్షియల్ మైన్స్ కి ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు..రాబోయే రోజుల్లో ప్రైవేటు పరం చేసే ప్లాన్ చేశారు..దేశవ్యాప్తంగా కోల్ ఇండియా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు..లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఉండే సింగరేణి లో ఇప్పుడు 40 వేల మంది మాత్రమే ఉన్నారు..ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు..అంబానీ,ఆదాని లాంటి కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తారు..ఏడున్నర ఏళ్ల క్రితం ఆధాని కి ఏడు వేల కోట్ల అప్పుగా ఉండేది..దానిని బ్యాంకు లు నమ్మలేదు..ఇప్పుడు ప్రపంచంలోనే రెండోస్థాయి కి ఎదిగారు..
ప్రపంచంలోనే కుంభకోణాలకు నాయకత్వం వహించేంది మోడీనే.. 29 మంది లక్షల కోట్లు కొల్లగొట్టిపోయారు..అవినీతి పరులను అంతమొందిస్తానన్న మోడీకి ఆధాని కనబడడం లేదా..పోర్టులు ఆధాని సొంతం అయిపోతున్నాయి..పోర్టుల ద్వారా డ్రగ్స్ సప్లయ్ జరుగుతుంది..సీబీఐ,ఈడీ దాడులు దురుద్ధేశ్యం తో చేస్తున్నారు..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు ఎందుకు అమలు చేయరు..మొన్నటి వరకు కేసీఆర్ బీజేపీ కి దగ్గరగా ఉన్నారు..రాష్ట్రాల హక్కులు కొల్లగొట్టడం వల్లే తిరగబడ్డారు..మునుగోడు లో టీఆరెస్, వామపక్షాల ఉమ్మడి వ్యూహం ఫలించింది..కమ్మునిస్ట్ లు అమ్ముడుపోయారని చెబుతున్నారు.. బీజేపీ ని వ్యతిరేకించడానికి మద్దతు ఇచ్చాము..
ఎలాంటి ప్యాకేజి లతో మాకు సంబందం లేదు..నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే ఆధారాలతో బయటపెడితే… ఎదురుదాడి చేస్తున్నారు..ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం..రాజధాని కి నిధులు, పోలవరం, ప్రత్యేక హోదా, ప్యాకేజి దేనిపై కూడా మోడీ హామీలు ఇవ్వలేదు.రాజకీయాలకు అతీతంగా దండం పెట్టి మా రాష్ట్రాన్ని ఆదుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు..రాజకీయాలకు అతీతంగా అంటే 420 ..
జగన్మోహన్ రెడ్డి తెలుగులో చెప్పాడు.. మోడీకి తెలుగు రాదు..జగన్మోహన్ రెడ్డి అడిగిన ఏ ఒక్కటి కూడా ఇస్తా అని మోడీ చెప్పలేదు..3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అమ్మేసి 11 వేల కోట్లు రోడ్లకు అంటే ఎవరు నమ్ముతారు..ఏపీ లో ysrcp బలంగా ఉండాలి టీడీపీ బలహీనంగా ఉంటే తప్ప బీజేపీ బలపడదని మోడీ ప్లాన్..పవన్ కళ్యాణ్ ని 3 రోజుల క్రితమే కలవమని పిఎంవో నుండి సమాచారం ఇచ్చారు..రాబోయే రోజుల్లో కమ్మునిస్ట్ పార్టీలు బలపడాలి..బీజేపీ బలహీనపడలి. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తాం..సీపీఐ నిరసన సక్సెస్ అయింది.. రెండు రాష్ట్రాల్లో వేలాదిమంది ని అరెస్ట్ చేశారు..మోడీ స్వయంగా సింగరేణి ప్రైవేట్ చేయమని ఒప్పుకున్నారు..కేసీఆర్ ని వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు పోలీసులు మా పార్టీ కార్యాలయంలో కి రాలేదు..ఢిల్లీ లో లా అండ్ ఆర్డర్ మోడీ చేతిలో ఉన్నట్టే..తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ మోడీ కి అప్పగించారేమో అనిపించింది..తెలంగాణ పోలీసులను కేసీఆర్ మోడీకి అప్పగించారా? అని ప్రశ్నించారు నారాయణ.
Read Also:Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!