Diwali Fire: దీపావళి వేళ విషాదం.. మందులు కాలుస్తూ బాలుడి మృతి
By NTV WebDesk
కృష్ణా జిల్లాలో దీపావళి పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో దీపావళి మందులు కాలుస్తూ ఒక బాలుడు మరణించడం విషాదం నింపింది. మచిలీపట్నంలో దీపావళి మందులు కాలుస్తూ పదకొండేళ్ళ బాలుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: Nayanthara: సరోగసీ వివాదం.. మొదటిసారి పిల్లలతో నయన్ ఇలా
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
మరణించిన బాలుడిని నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన వేమూరి లక్ష్మి నరసింహారావుగా గుర్తించారు. పెద్దల పర్యవేక్షణ లేకుండా మతాబు కలుస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బైక్ దగ్ధం అయింది. తీవ్రగాయాల పాలైన బాలుడిని మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసికెళ్ళమన్నారు. దీంతో ఆ బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!