Elephant Dies: భారత్లోనే అతిపెద్ద వయసున్న ఏనుగు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలోని తేయాకు తోటల్లో రాజరికంగా జీవించే అతి పెద్ద ఏనుగు బిజులీ ప్రసాద్ మృతి చెందింది. ఇది ఆసియాలోనే పెద్ద ఏనుగుగా చెబుతున్నారు. గంభీరంగా కనపడే ఆ ఏనుగు వయస్సు 89 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. ఆ ఏనుగు మృతికి గల కారణాలను ఓ వార్త సంస్థ తెలిపింది. వృద్ధాప్య సమస్యల కారణంగా బిజులీ ప్రసాద్ తెల్లవారుజామున 3.30 గంటలకు ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్కు చెందిన బెహాలీ టీ ఎస్టేట్లో తుది శ్వాస విడిచినట్లు పేర్కొంది.
Bandi Sanjay : గజ్వేల్లో ఓడిపోతననే కేసీఆర్ కామారెడ్డికి పోతుండు
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఆ ఏనుగుకు ఇంగ్లండ్కు చెందిన మాస్టర్ ఆలివర్ సాహిబ్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ ఏనుగుతో సంబంధం ఉన్న జంతు ప్రేమికులు, తేయాకు తోటల కార్మికులు మరియు స్థానికులు బిజులీ మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్ కు బిజులీ ప్రసాద్ ఉండటం గర్వకారణమన్నారు. ప్రారంభంలో బిజులీ ప్రసాద్ ను చిన్నదిగా ఉన్నప్పుడు తీసుకువచ్చారని తేయాకు తోటల్లో పనిచేసే ఒక అధికారి తెలిపారు
Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆ స్టార్ బ్యాటర్ దూరం..!
మరోవైపు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ ఏనుగు శస్త్రవైద్యుడు డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “నాకు తెలిసినంతవరకు, బిజులీ ప్రసాద్ భారతదేశంలోనే అత్యంత వయస్సున్న పెంపుడు ఏనుగు.” అని అన్నారు. సాధారణంగా అడవిలో ఉండే ఏనుగులు 62-65 సంవత్సరాల వరకు జీవిస్తాయని.. పెంపుడు ఏనుగులు సరైన సంరక్షణతో సుమారు 80 సంవత్సరాల వరకు జీవిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
సుమారు 8-10 సంవత్సరాల క్రితం బిజులీ ప్రసాద్ పళ్ళన్నీ రాలిపోయాయి. దాంతో అది ఏమీ తినలేక చనిపోయే పరిస్థితికి చేరుకుందని జంతు వైద్యుడు శర్మ చెప్పారు. అయితే తాను అక్కడికి వెళ్లి ఏనుగుకు చికిత్స చేసానని.. అంతేకాకుండా అది తినే ఆహార పదార్థాలను మార్చినట్లు తెలిపారు. బియ్యం, సోయాబీన్ వంటి ఉడికించిన ఆహారాన్ని ఇవ్వాలని.. దాంతో అధిక ప్రోటీన్లు వల్ల ఏనుగు దీర్ఘాయువును పెంచింది అని డాక్టర్ శర్మ చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!