Grandhi Srinivas: పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బుట్టలో వేసుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhimavaram MLA: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిలో 2 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గొంతెరు డ్రైన్ పై బ్రిడ్జ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ( Grandhi Srinivas ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లాదిమంది అభిమానులు ఉన్న అభిమాన గనుడు పవన్ కళ్యాణ్.. అలాంటిది ఆయనను నేను ఓడించలేదు అది ప్రజల చేసింది అన్నారు. పవన్ కళ్యాణ్, జగన్ ను పాతాళానికి తొక్కుతా అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ను పాతాళానికి తొక్కేస్తాడు అంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.
Read Also: LPG subsidy: ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త
Also Read
ఈసారి ఎన్నికలకు పొత్తు లేకుండా వెళ్లుంటే మరోసారైనా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ముఖ్యమంత్రి అయ్యేవాడని ఎందరో మేధావులు చెప్పారు అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ( chandrababu ) బుట్టలో వేసుకున్నాడు అని ఆరోపించారు. టీడీపీ- జనసేన (tdp- janasena) పోత్తు లేకపోతే మరోసారి ఎన్నికలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( cm jagan ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండేవారు అంటూ ప్రభుత్వ చీప్ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!