Batti Vikramarka : రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రులను జైలుకు పంపినట్టే ఈదేశ సంపద ప్రజలకే పంచాలని పోరాడుతున్న రాహుల్ గాంధీని జైలుకు పంపాలని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, దేశ సంపద ప్రజలకు పంచాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఏమైనా నేరమా? అ ని ఆయన ప్రశ్నించారు. ఈ దేశ సంపదను దోచుకుని పారిపోయిన లలిత్ మోడీ, నిరవ్ మోడీ లకు ప్రధాని కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు. దోపిడిదారులను రక్షిస్తూ సంపదను పంచాలని ప్రశ్నిస్తున్న వారిపై మోడీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను ప్రధాని మోడీ క్యాపిటల్ లిస్టులకు దోచిపెట్టడం వల్ల ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడుగా తయారయ్యారు ఆదానీ అని, రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడమన్నారు భట్టి.
Also Read : Aditi Rao Hydari: మైమరుపా.. మెరుపా.. నిన్నిలా చూస్తే
Also Read
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
దేశ సంపదను మోడీ క్రోనీ క్యాపిటల్ లిస్ట్ లకు దోచిపెడుతుంటే రాష్ట్ర సంపదను కేసిఆర్ తన మిత్రులైన బినామీలకు దారాదత్తం చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రజల ఆస్తి రాష్ట్ర సంపద అయిన సింగరేణి ని కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని, మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను లక్షన్నర ఉద్యోగాలు చేయాల్సిన ప్రభుత్వం ఉన్న కొలువులకి ఎసరు పెట్టడం అన్యాయమన్నారు. ప్రజల జీవన భృతి కోసం ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఈ పాలకులదేనని, సింగరేణి సంస్థలు కాపాడుకుంటనే ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. సింగరేణి సంస్థ మాది మన ఆస్తి అని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి రాష్ట్ర సంపద నిలబెడుతాం ప్రైవేటీకరణ రద్దు చేస్తామని, సింగరేణిలో ఉద్యోగాలు పెంచుతూ సింగరేణి వనరులను కాపాడుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
-
IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!