Bhagwanth Khuba: కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామగుండంలోని ఎన్టీపీసీ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా పరిశీలించారు. బండి సంజయ్, భగవంత్ ఖుబాతోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్ సీఎల్) ను బండి సంజయ్, భగవంత్ ఖుబా సందర్శించారు.
Also Read :Students Missing: తిరుపతిలో కలకలం.. ఐదుగురు టెన్త్ విద్యార్థుల కిడ్నాప్..!
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ఆర్ఎఫ్ సీఎల్ సందర్శన అనంతరం గోదావరిఖనిలోని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్, భగవంత్ ఖుబాలు.. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఎస్.కుమార్ నివాసంలో ప్రధాని రామగుండం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మాట్లాడుతూ.. ఈ నెల 12 న ప్రధాని మోడీ చేతుల మీదగా రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం.. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ప్రజాదరణ తగ్గుతుందన్నారు.
Also Read : Gangula Kamalakar : ఈడీ, ఐటీ టార్గెట్ మంత్రి గంగులేనా..?
కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర వచ్చిన తరువాత కూడా తెలంగాణ ప్రజలు అందాల్సిన ఫలాలు అందడం లేదని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎగురవేయడం ఖాయమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!