Students Missing: తిరుపతిలో కలకలం.. ఐదుగురు టెన్త్ విద్యార్థుల కిడ్నాప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో మరోసారి కలకం రేగింది.. ఒకే సారి ఐదుగురు టెన్త్ విద్యార్థులు కనిపించకుండా పోవడంతో.. వారు చదువుకుంటోన్న స్కూల్తో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది… తిరుపతిలోని ఐస్ మహల్ సమీపంలో అన్నమయ్య స్కూల్లో పదో తరగతి చదువుతోన్నారు విద్యార్థులు.. నెహ్రూ నగర్కు చెందిన మెహత, మౌనశ్రీ, గునశ్రీ అనే విద్యార్థినులు సహా మరో ఇద్దరు విద్యార్థులు కూడా అదృశ్యం అయ్యారు.. ఉదయం 6 గంటలకి స్టడీ అవర్స్ అంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు.. తిరిగి ఇంటికి రాకడంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.. ఇక, తల్లి దండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి వెస్ట్ పోలీసులు.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అసలు వారు కనిపించకుండా పోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.. విద్యార్థులు వెళ్లిన మార్గంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Also: GVL Narasimha Rao: ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన.. ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!