AP Governor Tour: రేపు గవర్నర్ అరకులోయ పర్యటన
AP Governor Tour: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు(నవంబర్ 15) అరకులోయలో పర్యటించనున్నారు. జన జాతీయ గౌరవ దివస్, వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించనున్నారు. అరకులోయ మండలం రవ్వలగూడ గ్రామంలో గవర్నర్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్. అరకులోయ చేరుకోనున్నారు. అనంతరం పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
Also Read: Tourism Workers Strike: టూరిజం కార్మికుల సమ్మె విరమణ
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
గవర్నర్ అరకు పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీవో వి.అభిషేక్ మాట్లాడుతూ ఈ నెల 15న జార్ఖండ్లో జనజాతీయ గౌవర్ దివాస్, వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ గవర్నర్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించేందుకు మూడు వాహనాలతో జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారని, ఆ వాహనాలను గవర్నర్ అరకులోయలో జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. గవర్నర్ వేదిక వద్దకు చేరుకోగానే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై కార్నివాల్ నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత గవర్నర్ మొక్కలు నాటడంతో పాటు, వివిధ స్టాళ్లను ప్రారంభిస్తారన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవో ఆదేశించారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!